మూడు పదులు ముప్పై కావ్యాలు

మా అవార్డు గ్రహీతలైన ముప్పై మంది కవులు వారి ముప్పై ఉత్తమ కావ్యాల విశ్లేషణ 'మూడు పదులు - ముప్పై కావ్యాలు''. ఇందులో మూడు దశాబ్దాల తెలుగు కవిత్వంలో సంభవించిన అనేక పరిణామాలను మనం గమనించవచ్చు. ఒక కవిగా నాకున్న అవగాహనతో ఈ విశ్లేషణా వ్యాసాలు వెలువరిస్తున్నాను.

 

డా|| ఉమ్మడిశెట్టి రాధేయ
వెల: 
రూ 150
పేజీలు: 
214
ప్రతులకు: 
9985171411