వర్తమానంపై సంతకం

కవి ఎంతటి భావాంబర వీధుల్లో విహరిస్తున్నా అతని పాదాలు మాత్రం నేలమీదే ఉన్నాయనడానికి ఈ సంపుటిలో అనేక కవితలు ఉదాహరణలుగా నిలుస్తాయి. సమాజంలో వున్న ఆర్థిక వ్యత్యాసాల్ని అసమానతల్నీ అత్యంత సహజంగా వాస్తవిక చిత్రణతో నర్మగర్భంగా మనముందుంచారు కవి.
- శిఖామణి

భూషికృష్ణదాసు
వెల: 
రూ 40
పేజీలు: 
94
ప్రతులకు: 
040-2724 0213