ఈ మట్టి మనదే కవిత్వం

కవిత్వంలో ఎన్నో వస్తువులు వచ్చేసినై. ఐతే కవి చెప్పే ధోరణి, కొత్త భావాలు భావాంశాలు, భావాల్లోని కొత్త కోణాలూ మొదలైనవన్నీ కవిత్వాన్ని నవనవం చేస్తై. అయితే వస్తువు కొత్తది కావడం కూడా ఒక కొత్త ద్వారాన్ని తెరుస్తుంది. ఇలాంటి కొన్ని వస్తువుల్ని పృథ్వి ఈ కవితా సంపుటిలో గ్రహించాడు.
అద్దేపల్లి 
ఎస్‌.ఆర్‌. పృథ్వి
వెల: 
రూ 75
పేజీలు: 
112
ప్రతులకు: 
9989223245