దిష్టిబొమ్మ కవిత్వం

చిలుకూరి శ్రీనివాసరావు(చిశ్రీ) కవితలో ప్రాంతీయత, ఆధునికత, అక్షర రమ్యత, అభివ్యక్తి నవీనత తొణికిసలాడుతుంటాయి. చిశ్రీ ఏ వస్తువు తీసుకున్న అందులో వైవిధ్యం ఉంటుంది. సామాజిక నేపథ్యం ఉంటుంది. ప్రతి కవికి తనదైన శిల్ప సంవిధానం ఉంటుంది. పాంచ భౌతిక ముద్ర ఉంటుంది.
ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌

చిలుకూరి శ్రీనివాసరావు
వెల: 
రూ 80
పేజీలు: 
84
ప్రతులకు: 
8985945506